మా కులం కాదు, నీ కలం అమ్ముడుపోయింది
Posted by
netizen నెటిజన్
on Sunday, June 1, 2008
0 వ్యాఖ్యలు
ఆంధ్రజ్యోతి మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాడి చేసిన సందర్భంలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ సుభాషన్ రెడ్డి "శాంతియుతంగా నిరసనను వ్యక్తం చెయ్యలి గాని , దాడి చెయ్యడం ఎంతారకు సబబు అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మంద కృష్ణ మాదిగను ప్రశ్నించారు.
ఆ నేపధ్య వివరం ఇక్కడ సాక్షి లో చదవండి.
ఆ నేపధ్య వివరం ఇక్కడ సాక్షి లో చదవండి.
Labels:
ప్రసార మాధ్యమాలు
Subscribe to:
Post Comments (Atom)