మా కులం కాదు, నీ కలం అమ్ముడుపోయింది

ఆంధ్రజ్యోతి మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాడి చేసిన సందర్భంలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ సుభాషన్ రెడ్డి "శాంతియుతంగా నిరసనను వ్యక్తం చెయ్యలి గాని , దాడి చెయ్యడం ఎంతారకు సబబు అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మంద కృష్ణ మాదిగను ప్రశ్నించారు.

ఆ నేపధ్య వివరం ఇక్కడ సాక్షి లో చదవండి.


0 వ్యాఖ్యలు:

Post a Comment