ఆంధ్రజ్యోతి సంపాదకుడు, శ్రీనివాస్ - దళిత వ్యాసాలు

బడుగు జీవుల, అణగారిన ప్రజల నేత మంద కృష్ణ మాదిగ దిష్టిబొమ్మని చెప్పులతో కొట్టినవాడుగా ఆరోపించబడి, రెండు వారాలు రిమాండు అరెస్టుతో చంచల్‌గూడా కారాగారంలో సమయాన్ని గడుపుతున్న ఆంధ్రజ్యోతి సంపాదకుడు, శ్రీనివాస్, ఆ అణగారిన, దళితుల కోసం తన కలంతో ఎలా పాటుబడ్డాడో, మరొక దళితుడి మాటల్లో ఇక్కడ చదవండి.

ఇది బుధవారం,25 జూన న వెలువడిన ఆంధ్రజ్యోతి దినపత్రికలోని తొమ్మిదవపేజిలోని వ్యాసం.
వ్యాసకర్త: ఘంటా చక్రపాణి, సామాజిక పరిశోధకుడు

0 వ్యాఖ్యలు:

Post a Comment