"..ఇంకెవరన్నా ఉన్నారాండీ..?"

బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, కమ్మవారు, రెడ్లు కాక ఇంకెవరన్నా ఉన్నారాండీ, మిగిలిపోయినవారు? వారిని కూడా చేర్చేస్తే, మన భారతదేశంలొ అందరూ ముందుకు వెళ్ళవచ్చుకదా!

ఒకప్పుడు, మన రైల్వేలలో "ఇంటర్" అని ఒక తరగతి ఉండేది, మరి ఈ బ్లాగర్లలలో ఎంతమందికి అది తెలుసో? అలాగే మూడవ తరగతి కూడ ఉండేది.

అన్నీంటిని కలిపేసి, ఈ రోజున ఒక ఫస్ట్ క్లాస్, ఒక సెకండ్ క్లాస్ గా మార్చేసి, భారతదేశంలో, మూడవ తరగతి లేకుండా చేసేసే నాయకులని ఎన్నుకున్న మనం, ప్రపంచంలోనే రాజకీయంగా అత్యంత చైత్తన్యవంతమైన పౌరులం కాదా?

నేటి ఈనాడులో శ్రీదర్ మాట!
అన్‌లైనులో ఈనాడు, ఈపేపర్‌లోనే కనపడుతున్నది ఈ కార్టూన్! రిజిస్టర్ అయి లాగిన్ ఐతే చూడవచ్చు. http://epaper.eenadu.net/login.php

0 వ్యాఖ్యలు:

Post a Comment