నేటి విద్యార్ధులే రేపటి నాయకులు - పరిపాలకులా?

Posted by netizen నెటిజన్ on 27, జనవరి 2008, ఆదివారం
నేటి విద్యార్ధులే రేపటి నాయకులు - పరిపాలకులు

గణతంత్ర దినోత్సవ సంధర్భంలో - విజయవాడ "స్వర్ణభారతి"లోకి దూసుకెళ్ళి, తరగతులను, ధ్వంసంచేసి ఎస్ ఎఫ్ ఐ (S.F.I) నాయకులను గర్హించాలా లేక ఆ స్వర్ణభారతి యాజమాన్యాన్ని అసహ్యించుకోవాలా?

పిల్లల్ని పంపిన తల్లితండ్రులని మెచ్చుకోవాలా?
ఈనాడులో వార్త ఇక్కడ చదవండి.
http://tinyurl.com/247fda

0 వ్యాఖ్యలు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి