గ్రంధ చౌర్యమా? భావ చౌర్యమా? ఖదీర్ బాబు రాసిన ఈ కధ చదివి మీ అభిప్రాయం చెప్పరూ? మూడవ భాగం

మార్చ్ ౨౦౦౯ లో ఖదిర్ బాబు గారి "ఒకవంతు కధ", అమెరికాలో  తెలుగునాడి ప్రచురించింది. ఆమేరకు వారి వద్ద నుండి నెటిజన్ కు సమాచారం వచ్చింది.
అదే నెల లో,  'సాక్షి' దినపత్రిక ఆదే "ఒక వంతు కధ" ప్రచురించింది.  ఒక ఆసక్తికరమైన విషయం - ఖదిర్ బాబు సాక్షి లో ఉద్యోగస్తులు.  

ప్రజాసాహితి, మూడు దశాబ్దాలుగా వెలువడుతున్న "సాహిత్య సాంస్కృతికోద్యమ మాస పత్రిక". వారి జూన్ ౨౦౦౯ సంచికలో "ఒక వంతు కధ" మీద సంపాదకుడు వ్రాసిన "గ్రంధ చౌర్యమా? భావ చౌర్యమా? లేక గొప్పవారి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయా?" అన్న వ్యాసం ఇక్కడ యధాతధంగా పొందుపరచడమైనది.

                                                       

దానితో పాటు మరొక పాఠకుడు, "సాక్షి" కి వ్రాసిన జాబు కూడ ఉంది.  చదవండి.

ప్రజాసాహితి చిరునామ:
ప్రజాసాహితి, c/o మైత్రి బూక్ హౌస్, జలీల్ వీధి, అరండల్ పేట, కారల్ మార్క్స్ రోడ్, విజయవాడ 520 002.





పూర్తిగా చదవండి ...