సంపాదకుడు లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
సంపాదకుడు లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
బోలో జై తెలంగాణా చూసిన ప్రేక్షకులు తటస్థులుగా ఎందుకు మారాలి?
Posted by
netizen నెటిజన్
on 26, ఆగస్టు 2010, గురువారం
2 వ్యాఖ్యలు
నిజమే, కళలకు, కుల, మత, ప్రాంత భేదాలేవు!
ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాలను తెలియజేసుకునే హక్కు ఈ భారత దేశ రాజ్యంగం లో ఉంది అని ప్రతి రాజకీయనాయకుడి ద్వారా ప్రతి పౌరుడికి తెలిసింది. మీరు కూడ భారత దేశ పౌరులు కాబట్టి మీకు కూడ ఆ హక్కు ఉంది. మీ పత్రిక ద్వారా మీ సంపాదకత్వంలోనే తెలుగువారందకి ఆ రాజ్యాంగ హక్కు గురించి గళమెత్తి చెప్పారు. కారాగారానికి కూడ వెళ్ళివచ్చారు.
కాని "ఆంధ్రజ్యోతి " అనే పేరుగల ఆ దిన పత్రిక సంపాదకుడిగా, మీరు ఈ సినిమా చూసిన తరువాత ప్రేక్షకులందరూ "తెలంగాణ వ్యతిరేకులంతా తటస్థులుగా మారిపోవాలి. తరువాత అనుకూలురుగా మారాలి" అని ఎలా అనగలరు?
ఆ పత్రికా సంపాదకుడిగా ఆ మాట అన్నారా, లేక ఒక వ్యక్తిగా మీ అభిప్రాయాన్ని తెలియజేసారా?
అది మీ అభిప్రాయాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక పాఠకులందరి మీద రుద్దడం కాదా?
ఆంధ్రజ్యోతి దిన పత్రిక యాజమాన్యం లేదా మరియు సంపాదకత్వం ఈ రాష్త్ర విభజనని కోరుకుంటున్నదా?
లేక వ్యక్తిగా మీరు కోరుకుంటున్నారా?
* నేటి (27 August 2010)ఆంధ్రజ్యోతి మెయిన్ లో "బాక్స్ ఐటం" గా రెండవ పేజిలో వార్త ఇది!
పూర్తిగా చదవండి ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
