మహా పుస్తక ప్రదర్శన

Posted by netizen నెటిజన్ on 4, డిసెంబర్ 2007, మంగళవారం
మహా పుస్తక ప్రదర్శన

డిసెంబర్ 7, శుక్రవారం నుండి డిసెంబర్ 17 సోమవారం 2007 వరకు హైదరబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో
(నెక్లెస్ రోడ్)

సమయం
మధ్యాహ్నం 2 గం. నుండి రాత్రి 8-30 దాక
మధ్యాహ్నం 2 గం. నుండి ఆదివారం రాత్రి 9-00 దాక

విశాలాంధ్ర స్టాల్స్: 65 - 72 దాక


ప్రవేశ రుసుం 5 రూపాయలు మాత్రమే!

*
మరిన్ని వివరాలకు
ప్రజాశక్తి బుక్ హౌజ్ - +91 (40) 27 66 00 13,
శ్రీ శృతికాంత్ భారతి - 24 75 37 37
విశాలాంధ్ర బుక్ హౌజ్ - 2460 29 46 కి
ఫోను చేసి తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి!
ది ఆర్ట్ ఆఫ్ బిల్డింగ్ ఎన్ ఎక్సెల్లంట్ పర్సనల్ బుక్ లైబ్రెరి

0 వ్యాఖ్యలు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి