మా కులం కాదు, నీ కలం అమ్ముడుపోయింది

Posted by netizen నెటిజన్ on 1, జూన్ 2008, ఆదివారం
ఆంధ్రజ్యోతి మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాడి చేసిన సందర్భంలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ సుభాషన్ రెడ్డి "శాంతియుతంగా నిరసనను వ్యక్తం చెయ్యలి గాని , దాడి చెయ్యడం ఎంతారకు సబబు అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మంద కృష్ణ మాదిగను ప్రశ్నించారు.

ఆ నేపధ్య వివరం ఇక్కడ సాక్షి లో చదవండి.


0 వ్యాఖ్యలు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి