రాజకీయాలు లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
రాజకీయాలు లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
ఇదేమి ఉద్యమమయ్యా! కోదండరామయ్య?
Posted by
netizen నెటిజన్
on 17, అక్టోబర్ 2011, సోమవారం
3 వ్యాఖ్యలు
Airports are open
Autos pick and drop,
Banks are open,
Bars are open,
Buddies are open
Buses ply,
Cemeteries are open,
Cinema theaters are open,
Clubs are open,
Cricket Tests are open,
Curry points are open,
Dabbas are open,
Eateries are open,
Election booths are open,
Gyms are open,
Hospitals are open,
Malls are open,
Media houses are open,
Petrol bunks are open,
Prostitution dens are open,
Public toilets are open,
Pubs are open,
Saloons are open,
Sweet shops are open,
Vegetable markets are open,
కాని
విద్యాసంస్థలు మాత్రం మూసెయ్యాలి!.
ఇదేమి ఉద్యమమయ్యా!
Autos pick and drop,
Banks are open,
Bars are open,
Buddies are open
Buses ply,
Cemeteries are open,
Cinema theaters are open,
Clubs are open,
Cricket Tests are open,
Curry points are open,
Dabbas are open,
Eateries are open,
Election booths are open,
Gyms are open,
Hospitals are open,
Malls are open,
Media houses are open,
Petrol bunks are open,
Prostitution dens are open,
Public toilets are open,
Pubs are open,
Saloons are open,
Sweet shops are open,
Vegetable markets are open,
కాని
విద్యాసంస్థలు మాత్రం మూసెయ్యాలి!.
ఇదేమి ఉద్యమమయ్యా!
పూర్తిగా చదవండి ...
వీరేనా మనం గౌరవిస్తున్న స్త్రీలూ!
Posted by
netizen నెటిజన్
on 2, మార్చి 2009, సోమవారం
పెద్దలకు మాత్రమే!
ఒక రాజకీయ పక్షానికి చేందిన మహిళా విభాగానికి అధినేత్రి అయ్యినప్పుడు ఆ పదవికి శోభ ని తెచ్చేదిగా ఉండాలి ఆ వ్యక్తి వ్యక్తిత్వం.
గులాబి లా తన సౌరభాన్ని విరజిమ్మాలి. దానిని అస్వాదించి పదిమంది అలాంటి ఉద్యమాలకి నేనంటే నేనని పోటిపడాలి.
కాని ఇప్పుడు ఎవరు, ఎవరితో పడుకున్నారో, ఎవరు ఎవరిని పడుకోబేట్టారో, ఎవరు ఎవరిని ఎవరితో ఎలా పడుకోబెట్టారో, ఎవరు ఎవరిని ఎవరితో ఎక్కడ ఎలా పడుకోబెట్టారో, "పడుకున్నప్పుడు మాసిన బట్ట" ఇది అని ప్రజలందరి మధ్య దులుపుతు ..అసలు ఆ జాతి మీదే వెగటు, అసహ్యం, రోత, జుగుప్స కలుగజేస్తున్న వీళ్ళని చూస్తు ఉండాలా?
వీళ్ళనా ఓటు వేసి గెలిపించి గౌరవించేది?
తెలుగు స్త్రీ ని అవమానించడం కాదా, వీళ్ళని గెలిపిస్తే!
తెలుగు స్త్రీ ని అవమానించడం కాదా, వీళ్ళని గెలిపిస్తే!
పూర్తిగా చదవండి ...
అప్పుడు, ఇప్పుడు, రేపు
Posted by
netizen నెటిజన్
on 21, డిసెంబర్ 2008, ఆదివారం
ఇంకో రెండు రోజుల్లో ముంబాయి దాడి మొదలై నెల పూర్తి అవుతుంది.
కొందరు బాధ పడ్డారు.
కొందరు, ప్రధానమంత్రికి అర్జీలు పెట్టుక్కున్నారు.
కొందరు తమ ఆవేదనని వ్యక్తపరిచారు.
కొందరు భయపడ్డారు.
కొందరు దిగులు చెందారు.
కొందరు ప్రసార మాధ్యమాలని తిట్టారు.
కొందరు కవిత్వం వెలువరించారు.
కొందరు వాపొయ్యారు.
కొందరు ఆ మతంది తప్పు, అంటే మరి కొందరు ఈ మతంది అని అన్నారు.
కొందరు ఆ పార్టిది తప్పంటే, మరి కొందరు ఈ పార్టీది తప్పని అన్నారు.
కొందరు కాండిల్స్ వెలిగించారు.
కొందరు అస్సలు ఈ వ్యవస్థ ది తప్పు అన్నారు.
కొందరు ఆవేశంగా వాళ్ళని చంపెయ్యాలని అన్నారు.
కొందరు రక్తదానం చేసారు.
కొందరు నివాళులు అర్పించారు.
ఐతే,
ఇప్పడు, న్యూ ఇయరిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.
ఇప్పుడు, రేపటి సంక్రాంతికి ఎంతలో బట్టలు కొనుక్కోవాలో లెక్ఖలేసుకుంటున్నారు.
ఇప్పుడు, స్వంత ఊరు వెళ్ళడానికి సెలవులకి కారణాలు, కుంటి సాకులు వెతుక్కుంటున్నారు.
ఇప్పుడు, ఏ సినిమా బాగుందోనని చర్చిస్తూన్నారు.
ఇప్పుడు, బాసిని మీద టపాయిస్తున్నారు.
ఇప్పుడు, చికెన్ ధర పెరిగిందని అనుకుంటున్నారు.
ఇప్పుడు, బ్రౌన్ రైస్కి "వాళ్ళు" అలవాటు పడ్డారు, మనం తినలేము, పాతికో ముప్పై ఐనా "వైట్ రైస్" కావాలనుకుంటున్నారు.
ఇప్పుడు, వొల్వో కాకపోతే గరుడ లో బుక్ చెయ్యమంటున్నారు.
కాని అప్పుడు, అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
అది ప్రస్థుత రాజకీయవాదులందరూ దగుల్బాజిలే అన్నది.
కాని అప్పుడు,అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
ఈ వ్యవస్థ మారితే కాని మన అవసరాలు కాపాడేవారు రారు అని.
కాని అప్పుడు,అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
కాని ఇప్పుడు, అప్పుడనుకున్నవన్ని మర్చిపొయ్యారా వీరందరూ?
కాబట్టి, మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వీరినే ఎన్నుకుంటారా?
లేదు మేమేమి మరచిపోలేదంటారా?
కొత్తవారిని గుర్తించారా?
వారిని నిలబెట్టి గెలిపిస్తారా?
నీ యెంకమ్మా!
"సొద ఆపు", అంటున్నా వా?
నిద్రొస్తొందా?
పడుకో.
జోలపాట పాడ మంటా వా?
నీకు సిగ్గుందా?
కొందరు బాధ పడ్డారు.
కొందరు, ప్రధానమంత్రికి అర్జీలు పెట్టుక్కున్నారు.
కొందరు తమ ఆవేదనని వ్యక్తపరిచారు.
కొందరు భయపడ్డారు.
కొందరు దిగులు చెందారు.
కొందరు ప్రసార మాధ్యమాలని తిట్టారు.
కొందరు కవిత్వం వెలువరించారు.
కొందరు వాపొయ్యారు.
కొందరు ఆ మతంది తప్పు, అంటే మరి కొందరు ఈ మతంది అని అన్నారు.
కొందరు ఆ పార్టిది తప్పంటే, మరి కొందరు ఈ పార్టీది తప్పని అన్నారు.
కొందరు కాండిల్స్ వెలిగించారు.
కొందరు అస్సలు ఈ వ్యవస్థ ది తప్పు అన్నారు.
కొందరు ఆవేశంగా వాళ్ళని చంపెయ్యాలని అన్నారు.
కొందరు రక్తదానం చేసారు.
కొందరు నివాళులు అర్పించారు.
ఐతే,
ఇప్పడు, న్యూ ఇయరిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.
ఇప్పుడు, రేపటి సంక్రాంతికి ఎంతలో బట్టలు కొనుక్కోవాలో లెక్ఖలేసుకుంటున్నారు.
ఇప్పుడు, స్వంత ఊరు వెళ్ళడానికి సెలవులకి కారణాలు, కుంటి సాకులు వెతుక్కుంటున్నారు.
ఇప్పుడు, ఏ సినిమా బాగుందోనని చర్చిస్తూన్నారు.
ఇప్పుడు, బాసిని మీద టపాయిస్తున్నారు.
ఇప్పుడు, చికెన్ ధర పెరిగిందని అనుకుంటున్నారు.
ఇప్పుడు, బ్రౌన్ రైస్కి "వాళ్ళు" అలవాటు పడ్డారు, మనం తినలేము, పాతికో ముప్పై ఐనా "వైట్ రైస్" కావాలనుకుంటున్నారు.
ఇప్పుడు, వొల్వో కాకపోతే గరుడ లో బుక్ చెయ్యమంటున్నారు.
కాని అప్పుడు, అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
అది ప్రస్థుత రాజకీయవాదులందరూ దగుల్బాజిలే అన్నది.
కాని అప్పుడు,అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
ఈ వ్యవస్థ మారితే కాని మన అవసరాలు కాపాడేవారు రారు అని.
కాని అప్పుడు,అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
కాని ఇప్పుడు, అప్పుడనుకున్నవన్ని మర్చిపొయ్యారా వీరందరూ?
కాబట్టి, మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వీరినే ఎన్నుకుంటారా?
లేదు మేమేమి మరచిపోలేదంటారా?
కొత్తవారిని గుర్తించారా?
వారిని నిలబెట్టి గెలిపిస్తారా?
నీ యెంకమ్మా!
"సొద ఆపు", అంటున్నా వా?
నిద్రొస్తొందా?
పడుకో.
జోలపాట పాడ మంటా వా?
నీకు సిగ్గుందా?
పూర్తిగా చదవండి ...
మరి ఇక ప్రైవేటు విద్యారంగంలోను రిజర్వేషన్లు - మరి మీరేమంటారు?
Posted by
netizen నెటిజన్
on 5, డిసెంబర్ 2008, శుక్రవారం
ఉపాధ్యాయవర్గానికి కూడ రిజర్వేషన్లు కలిపించడానికి రాష్ట్ర శాసన సభ లో ఒక బిల్లుని మన శాసనమండలి సభ్యులు పెట్టి అమోదించారు. ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే ఈ రిజర్వేషన్ లు ప్రైవేటు విద్యా సంస్థలు కూడా అమలు పరచాలి.
ఇల్లు అలకగానే పండగ కాదన్నట్టు, దీనికి చట్టం అనుమతికూడా పొందవలసి ఉంటుంది.
మొన్నీమధ్యే ఉద్యొగార్ధుల వయో పరిమితులని కూడ ఈ ప్రభుత్వం సడలించింది.
పక్కనే అభిప్రాయ సేకరణ కోసం ఉంచిన "పోల్" లో మీ అభిప్రాయాన్ని నమోదు చేయండి.
మీరు విడిగా కూడా వ్యాఖ్యానించవచ్చు.
దీని గురించి ఈనాడు లో వార్త ఇక్కడ చదవండి.
ఇల్లు అలకగానే పండగ కాదన్నట్టు, దీనికి చట్టం అనుమతికూడా పొందవలసి ఉంటుంది.
మొన్నీమధ్యే ఉద్యొగార్ధుల వయో పరిమితులని కూడ ఈ ప్రభుత్వం సడలించింది.
పక్కనే అభిప్రాయ సేకరణ కోసం ఉంచిన "పోల్" లో మీ అభిప్రాయాన్ని నమోదు చేయండి.
మీరు విడిగా కూడా వ్యాఖ్యానించవచ్చు.
దీని గురించి ఈనాడు లో వార్త ఇక్కడ చదవండి.
పూర్తిగా చదవండి ...
చిరంజీవి కోటబుల్ - కోట్ - ౧
Posted by
netizen నెటిజన్
on 24, నవంబర్ 2008, సోమవారం
పర్వతనేని ఉపేంద్ర ప్రజా రాజ్యం పార్టి లో చేరిన శుభసందర్భంలో - చిరంజీవి కొటబుల్ కోట్;
అని ఏదో ఇంటర్యూలో వాపొయ్యాడు.
![]()

![]()
![]()
![]()

![]()
" పెద్దవాళ్ళకి ఆస్పిరేషన్స్ (aspirations = అభిలాషలు, ఆశలు, కోరికలు మొ.,) ఉండవు, కంసెర్న్స్ (concerns = అక్కర, చింత, వ్యాకులత మొ.,)ఉంటాయి. వాళ్ళేదో లబ్ది పొందాలని రారు. వారు ఆటగాళ్ళకి తర్ఫీదునిచ్చే శిక్షకులు. ఉపేంద్ర లాంటి సుధీర్ఘ అనుభవమున్న నేత చేరటం శుభ పరిణామం. "
* పై చాయా చిత్రం ఈనాడు దిన పత్రిక నవంబరు ౨౫, ౨౦౦౮, పుట ౧౧ నుండి
పర్వతనేని ఉపేంద్ర ఒక సామాన్య రైల్వే ఉద్యోగస్థుడిగా మొదలైనవాడు. మరి ఆ రోజున ఏ "ఆస్పిరేషన్స్" లేకుండానే తెలుగుదేశంలోను, (అప్పుడేనా, సోనియా అంది, "నీ సంగతి తేలుస్తా" అని?), తరువాత కాంగ్రెస్లోను, మరి ఈ రోజున ప్రజారాజ్యం పార్టీ లోను చేరింది. మరి ఉపేంద్రగారి దృష్టిలో "ప్రజలు" అంటే ఎవరో? మొన్ననేగా,
"..ఖాళీగా ఉన్నాను, ఏం చెయ్యడం లేదు ,"
ఎలా సంపాదించుకోవాలి, తన ప్రజలు ("ప్రజలు = తన స్వకుటుంబం - వారి ఆస్తి పాస్తులు ")ని ఎలా సంరక్షించుకోవాలన్న కంసర్న్ (concern) విషయంలో ఆయన ఆచరించి చూపుతాడేమో! దానిని అనుచరగణం గమనించి, అనుసరించి సుక్షితులవ్వాలేమో! ఇటువంటి గోముఖవ్యాఘ్రాలను, వృద్ధ జంబుకాలను చిరంజీవి దూరంగా ఎందుకని ఉంచడో!
Loading image
Click anywhere to cancel
Image unavailable
Loading image
Click anywhere to cancel
Image unavailable
పూర్తిగా చదవండి ...
ఎక్జిట్ పోల్ల్స్ - నిర్భంధము
Posted by
netizen నెటిజన్
on 9, అక్టోబర్ 2008, గురువారం
తలకాయలు తమ తమ జే
బుల లోపల దాచుకొనుచు పోలింగుకు పో
వలసిన రోజూలు వస్తే
సెలవింక డెమాక్రసీకి సిరిసిరిమువ్వా!
- శ్రీ శ్రీ కి కృతజ్ఞతలతో
సిరిసిమువ్వలు నుంచి
ఎన్నికలలో ఆఖరుఘట్టం ముగిసేంతవరకు ఎక్జిట్ పోల్ల్స్ వివరాలను, విశ్లేషణల ప్రచురణనూ, ప్రసారాన్ని, నిర్భందిస్తూ కేంద్ర ప్రభుత్వం, చట్టానికి ఒక సవరణను నిన్న అమోదించిందని కేంద్ర ఆర్ధిక మంత్రి ప. చిదంబరం పత్రికా ఒక సమావేశంలో వెల్లడించారు.
త్వరలోనే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనుకోవడం సుస్పష్టం. ఒకవైపు ఆర్ధిక సంక్షోభం, మరో వైపు మతకలహాలు, ఉగ్రవాదుల చర్యలు, విద్యుత్ కొరత, అవినీతి మితిమీరిపోతున్న తరుణంలో పాలకులను ఈ ఎక్జిట్ పోల్ల్స్ ఇబ్బంది పెట్టే విషయమే. ఎడిటర్స్ గిల్డ్ దానిని సమర్ధించడం లేదు. వ్యతిరేకిస్తున్నది ప్రసారమాధ్యామాల (పత్రిక స్వేచ్హ) ని , భావ ప్రకటనా స్వేచ్చ గొంతుకని నొక్కేస్తున్నారన్నది వారి వాదన.
ప్రపంచంలోని అతి పెద్ద ప్రజా స్వామ్య దేశం భారత దేశం. ఆలాంటి దేశంలోని ఓటర్కి తనకి ఎలాంటి ప్రభుత్వం కావాలో బాగా తెలుసు. దానికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా ఇంకా బాగా తెలుసు, ఎక్జిట్ పోల్ల్స్ ఉన్నా, లేకున్నా.
అవి ఆ "బొటన వ్రేలి ముద్ర" వోటర్ని ప్రభావితం చెయ్యలేవు.
ప్రపంచంలోని అతి పెద్ద ప్రజా స్వామ్య దేశం భారత దేశం. ఆలాంటి దేశంలోని ఓటర్కి తనకి ఎలాంటి ప్రభుత్వం కావాలో బాగా తెలుసు. దానికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా ఇంకా బాగా తెలుసు, ఎక్జిట్ పోల్ల్స్ ఉన్నా, లేకున్నా.
అవి ఆ "బొటన వ్రేలి ముద్ర" వోటర్ని ప్రభావితం చెయ్యలేవు.
పూర్తిగా చదవండి ...
సిగ్గు
Posted by
netizen నెటిజన్
on 3, అక్టోబర్ 2008, శుక్రవారం
విశాఖజిల్లాలోని, జి.మాడుగుల, చింతపల్లి ప్రాంతలలో సుమారు మూడువేల ఎకరాలలో బాక్సైట్ తవ్వి, శుద్ధిచేసి, ఎగుమతిచేసి, ఆ వచ్చే రాబడితో రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో మరొ అడుగు ముందుకు తీసుకువెళ్ళాలని, మరో మెట్టు పైకెక్కించాలని ప్రస్తుత ప్రభుత్వ ఆశయం. కాని దానికి ఆ ప్రాతంలోని గిరిజనులు, పేద, అల్పాదాయవర్గాలకు చెందిన సామాన్య ప్రజలు తమ నిరసనను తెలియజేస్తున్నారు. ప్రతిపక్షం కూడా దానికి తన గళాన్నిస్తున్నది. ప్రజల శ్రేయస్సే తమ ఉన్నతాశయంగా ఎంచుకున్న ప్రభుత్వం ప్రజాభిప్రాయం కోసం, చింతపల్లిలోని కాఫీ శుద్ది కర్మాగారంలో "ప్రజాభిప్రాయ సేకరణ" చేబట్టింది.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్త్ర ముఖ్యమంత్రి తనయుడు, జగన్ సారధ్యంలో, జగతి పబ్లికేషన్స్ - ప్రచురిస్తున్న "సాక్షి" దిన పత్రికలో నిన్న జరిగిన "బాక్సైట్' పై ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ గురించి - "అభిప్రాయాలు వెల్లడించేందుకు ఎవరూ ముందుకు రాలేదు", అనీ, దాంతో, " ఎటువంటి ప్రకటన చేయకుండానే అధికారులు వేదిక దిగి వెళ్ళిపోయారు," అని వార్త.
టీ.వి లన్ని చూపించినవి, విశాలమైన ప్రదేశంలో ఖాళీ కుర్చీలు. వేదికకు ఎదురుగా , మొదటి వరసలో కుడి చేతివైపు ఖాళీ కుర్చీలలో బిక్కు బిక్కు మంటూ, ఒక ముగ్గురో నలుగురో మనుషులు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్త్ర ముఖ్యమంత్రి తనయుడు, జగన్ సారధ్యంలో, జగతి పబ్లికేషన్స్ - ప్రచురిస్తున్న "సాక్షి" దిన పత్రికలో నిన్న జరిగిన "బాక్సైట్' పై ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ గురించి - "అభిప్రాయాలు వెల్లడించేందుకు ఎవరూ ముందుకు రాలేదు", అనీ, దాంతో, " ఎటువంటి ప్రకటన చేయకుండానే అధికారులు వేదిక దిగి వెళ్ళిపోయారు," అని వార్త.
టీ.వి లన్ని చూపించినవి, విశాలమైన ప్రదేశంలో ఖాళీ కుర్చీలు. వేదికకు ఎదురుగా , మొదటి వరసలో కుడి చేతివైపు ఖాళీ కుర్చీలలో బిక్కు బిక్కు మంటూ, ఒక ముగ్గురో నలుగురో మనుషులు.
బహుశ, ప్రజలందరూ కూడ తమ అభిప్రాయాన్ని, వేదిక వెనక్కెళ్ళి, ఆ మరుగున చూపించి ఉంటారు. ఎంతైనా మనుషులు కదా, బహీ:ప్రదేశంలో చూపించలేరుగా, అందులోను ప్రసారమాధ్యమాలముందు. వారికి ఉండదా సిగ్గు?
పూర్తిగా చదవండి ...
చిరుబుకు, చిరుబుకు రైలే!
Posted by
netizen నెటిజన్
on 19, జనవరి 2008, శనివారం
మొన్నామధ్య "కేరాఫ్ ప్లాట్ఫార్మ్"అన్న టపా వెలువడింది. మీరు చదివే ఉంటారు.
నేడు "జ్యోతి" తిరగేస్తుంటే రాజగోపాల్ గారు "ప్లాట్ఫార్మ్" మీద అల్లు అరవిందుని చూసారట.
వారి అనుభవాన్న్ని ఇక్కడ "సరదాకి"చదువుకోండి.
http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2008/20-1/saradaki
తాపిగా చదువుకోవడానికి pdfకి ఇక్కడ చూడండి.
నేడు "జ్యోతి" తిరగేస్తుంటే రాజగోపాల్ గారు "ప్లాట్ఫార్మ్" మీద అల్లు అరవిందుని చూసారట.

వారి అనుభవాన్న్ని ఇక్కడ "సరదాకి"చదువుకోండి.
http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2008/20-1/saradaki
తాపిగా చదువుకోవడానికి pdfకి ఇక్కడ చూడండి.
పూర్తిగా చదవండి ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

