ఎవరు నిష్పక్షపాతంగా వార్తని అందించారు ?

రెండు రూపాయాలకు కిలో బియ్యం పధకంని ఈ ప్రభుత్వం ప్రకటించింది. కిలో పదహారు రూపాయలనుండి పాతిక రూపాయలదాక ఖరీదు గల బియ్యాన్ని రెండు రూపాయలికే ఈ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారికి అందిస్తామని ప్రకటించింది. నెలకి 20 కిలోలు.

ఈనాడు మహబూబ్ నగర్ లోని జడ్చెర్లలో రాజీవశేఖరుడు శ్రీకారం చుడుతున్నాడు.
ఇది వార్త.

ఈ వార్తని ప్రసారమాధ్యమాలు ఎలా వాడుకున్నవో చూడండి.
మీరే విశ్లేషించుకొండి.
ఎవరు నిష్పక్షపాతంగా వార్తని అందించారో గమనించండి.

"నేటినుండి రెండ్రూపాయల బియ్యం" అని విశాలాంధ్ర కామ్రేడులు అంటున్నారు.




ఇక దీన్ని గురించి ఏలినవారి ప్రకటన ఇక్కడ చూడండి.


ఈ వార్తకి సాక్షి - పేదవాడల్లో నేడు పండగ.


ఇది ఈనాడు వారి బెనర్ ఇది!

అంతా చదివారుకదా?
దయజేసి పక్కనే ఉన్న పోల్ లో మీ అబిప్రాయన్ని నమోదు చేయండి.
మిగతావారితో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.

0 వ్యాఖ్యలు:

Post a Comment