బాశ విచిథ్రంగా వుందంట!
ఎప్పుడో, ఎక్కడో తమిళ నాట అది!
మనం ఇప్పుడు ఉంటున్నది, రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో..ఎనిమిది కోట్ల తెలుగు వారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రలో కూడా తెలుగులో కలలు కనే అవకాశం ఉన్న రోజులివి.
మరి మనకెందుకీ మాయదారి రోగం వచ్చింది?
4 వ్యాఖ్యలు:
- మాగంటి వంశీ మోహన్ on June 7, 2010 at 1:50 AM said...
-
బాశ విచిద్రంగా వుందా. హయ్యో నాగిప్పటరకు తెల్వదే. పత్తాబిరాం చెప్పినాడు కదా మల్లి మల్లి - సూపర్గుంది.
- సుజాత వేల్పూరి on July 27, 2010 at 2:14 AM said...
-
ఇదో పాలి సూడండి!
http://manishi-manasulomaata.blogspot.com/2009/10/blog-post_19.html - netizen నెటిజన్ on July 28, 2010 at 8:00 AM said...
-
@వంశి: :)
@ మహేష్ కుమార్: మన దౌర్భాగ్యం కాకపోతే మరేమిటి ఇది?!
@ సుజాత: ఆ మధ్య ఒక ప్రధాన సంపాదకుడికతో మీ టపాలోని కొన్ని అంశాలగురించి చర్చిస్తే..నవ్వుతూ లైట్గా తీసుకోవాలి అని అన్నారు. స్ట్రింగర్లని ప్రకటనలకోసం తిప్పడం మొదలైనప్పుడు, 'పెయిడ్ న్యూస్' తో సర్ల్యులేషన్ పెంచుకోవడం మొదలైనఫ్ఫుడు 'డొక్కశుద్ధి' లేని అడ్డమైన గాడిదలు, "స్పందన" ల కోసం, పాఠకులు, వీక్షకులు మెడియా ఇచ్చే 'ఇన్స్టంట్ కిక్' ల కోసం చూస్తున్నప్పుడు మనం ఇంతకంటే ఆశించడం తప్పేనని ఊరుకుంటే అది ఇక్కడి తో ఆగదు. మన భాష దాంతో పాటు మన సంస్కృతి చచ్చి పోతాయి! మనమందరం మనకి అవకాశం దొరికినప్పుడల్లా గళమెత్తాలి!
మీ పాప 'సంకీర్తన' తెలుగు ఎంత వరకు వచ్చింది? మీ లాంటి భాషాభిమానులున్నంత కాలం మన పిల్లలు తెలుగుని మర్చిపోరు! మీ పాపకి ఆశిస్సులతో..